ఓయు పరిధిలో జరిగే ఎంసిఏ పరీక్షలను జనవరి 20వ తేదీకి వాయిదా వేశారు. ఓయు పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈరోజు సచివాలయంలో సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి ఓయు విసి తిరుపతి రావు హాజరయ్యారు.
జనవరి 20 తరువాత జరిగే పిజి పరీక్షలతోపాటు ఎంసిఎ పరీక్షలు నిర్వహిస్తామని విసి చెప్పారు. ఎంసిఎ పరీక్షలు రాసేవారు ఏడు శాతం మించిలేరని, అందవల్లే వాయిదా వేసినట్లు తెలిపారు. ఇప్పటికే పరీక్షలు రాసినవారు మళ్లీ రాయవలసిన అవసరంలేదని విసి చెప్పారు.
జనవరి 20 తరువాత జరిగే పిజి పరీక్షలతోపాటు ఎంసిఎ పరీక్షలు నిర్వహిస్తామని విసి చెప్పారు. ఎంసిఎ పరీక్షలు రాసేవారు ఏడు శాతం మించిలేరని, అందవల్లే వాయిదా వేసినట్లు తెలిపారు. ఇప్పటికే పరీక్షలు రాసినవారు మళ్లీ రాయవలసిన అవసరంలేదని విసి చెప్పారు.


9:33 AM
Unknown